Massive Encounter : భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

Massive encounter.. Four Maoists killed జూన్ 17, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్‌భమ్‌ జిల్లాలో మావోయిస్టులకు (Maoists) భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు.…

మందుపాతర పేలి ఏసు మృతిచెందటం బాధాకరమన్న మావోయిస్టులు

The Maoists are saddened by the death of Esu due to landmine explosion త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ములుగు వాజేడు మండలం కొంగాల అటవీప్రాంతంలో జూన్ 4న మందుపాతర పేలిన ఘటనపై మావోయిస్టులు స్పందించారు.మందుపాతర పేలి ఏసు…

ఎన్నికలవేళ రెచ్చిపోయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు:జవాన్ మ‌ృతి

During the elections, the Maoists, who were agitated during the elections, exchanged fire in Chhattisgarh: Jawan Mrity ఛత్తీస్‌గఢ్‌ అటవి ప్రాంతాల్లో నక్సలైట్లు సంచరిస్తున్నా రన్న సమాచారంతో స్పెషల్ ఫోర్స్ అధికారులతో పోలీసుల ఈరోజుఉదయం కూంబింగ్…

గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ బందును నిర్వహిస్తున్నారు మావోయిస్టులు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఎల్లుండి తెలంగాణ బంద్ కానుంది. ఈనెల 24వ తేదీన అంటే ఎల్లుండి… తెలంగాణ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ బందును నిర్వహిస్తున్నారు మావోయిస్టులు. Ellundi Telangana…

మరికొద్దిరోజుల్లో మేడారం మహా జాతర.. అంతలోనే మావోయిస్టులు ఏం చేశారో తెలుసా?

Trinethram News : ములుగు : తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతర మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానుంది. ఈ క్రమంలో మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది.. మేడారం జాతరకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ…

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు, నలుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు, నలుగురు మావోయిస్టులు హతం సుక్మా జిల్లా గోగుండా ప్రాంతంలో ఘటన.సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించిన రిజర్వ్‌ గ్రూప్‌, సీఆర్పీఎఫ్‌ జవాన్లు పరారైన మావోయిస్టుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. మావోయిస్టులు రేపు భారత్ బందుకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. దీంతో పోలీసులు తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. దండ…

You cannot copy content of this page