సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం

tRINETHRAM nEWS : ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు…

జె. ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమం

తెలంగాణ భాష మరియు సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జె. ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్…

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు…

దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024’ అవార్డుల కార్యక్రమం

ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘ‌నంగా జరిగింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ అవార్డుల్లో…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం

Trinethram News : ఈ రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్దుబాటు కార్య క్రమం ప్రారంభిస్తారు. ప్రతీ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో 8 మంది తప్పనిసరిగా వుండేటట్లు చేస్తున్నారు. ఈ నెల…

సోషల్‌ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది

ట్విట్టర్‌ (X)లో దేశంలోనే తొలి స్థానంలో ‘సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. సిద్ధం అప్‌డేట్స్‌ను వైసీపీ అభిమానులు భారీగా షేర్‌ చేస్తున్నారు. ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ నిండిపోయింది. ఈ క్రమంలోనే నేడు అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం…

మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం

రైతులతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. చండీగఢ్లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు.. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులపై పంజాబ్ లో ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం కరెక్టు…

హ్యాపీ కిడ్డూస్ థ ప్రి స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి గోదావరి హోమ్స్ లో అల్లడి హరీష్ నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ కిడ్డూస్ థ ప్రి స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి స్కూల్ ని…

నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగా నారా భువనేశ్వరి

Trinethram News సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగాపుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి. విమానాశ్రయంలో నారా భువనేశ్వర్ కి ఘనంగా స్వాగతం పలికిన పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్…

మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

ముఖ్యమంత్రి మీద అహంకార పూర్తి వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ వైఖరిని ఖండిస్తూ మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియచేసిన చెన్నూర్ నియోజకవర్గ పీసీసీ సభ్యులు నూకల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుసొత్తుకు సుదర్శన్ అనంతరం మందమర్రి…

You cannot copy content of this page