WhatsApp Image 2025 01 30 at 15.49.17
దశదిన కార్యక్రమంలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, పర్వతగిరి మండల పరిధిలోని శ్రీనగర్ క్రాస్ యన్.ఎస్ ఫంక్షన్ హాల్ నందు వరంగల్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు అత్తమ్మ గుండారపు అమృతమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
