సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ

Trinethram News : విజయవాడ: సీపీఎస్‌ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్‌ ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేమన్నారు.. చలో విజయవాడకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు…

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు… రూరల్ సీఐ హాజరత్ బాబు

కర్లపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ హాజరత్ బాబు మాట్లాడుతూ…… ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు మేరకు గ్రామాలలో బెల్ట్ షాప్ లు నిర్వహించకుండా ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. అక్రమ మద్యం…

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: చంద్రబాబు

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేయరన్న చంద్రబాబు వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వస్తున్నారని వెల్లడి అన్నీ లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయన్న టీడీపీ అధినేత

షర్మిలకు ఆ ఒక్క గుర్తింపు తప్ప మరేమీ లేదు: రోజా

షర్మిల ప్రతి మాట చంద్రబాబు స్క్రిప్ట్ అన్న రోజా .. చంద్రబాబు కోవర్ట్ రేవంత్ తో పొత్తు పెట్టుకుందని విమర్శ … వైఎస్ కూతురు అనే గుర్తింపు తప్ప ఆమెకు మరే గుర్తింపు లేదని ఎద్దేవా

కాంగ్రెస్ ఏ హామీను నెరవేర్చడం లేదు

Trinethram News : సిద్దిపేట జిల్లా: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను అమలు చేయకుండా మరిచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. ఆదివారం నాడు సిద్దిపేటలోని ఎమ్మెల్యే…

అవుటర్‌ అవతలికి పరిశ్రమల తరలింపు ప్రక్రియ కొలిక్కి వచ్చేలా లేదు

హైదరాబాద్‌: అవుటర్‌ అవతలికి పరిశ్రమల తరలింపు ప్రక్రియ కొలిక్కి వచ్చేలా లేదు. దశాబ్దం క్రితం రెడ్‌, ఆరెంజ్‌ కేటగిరీ పరిశ్రమలను తరలించాలని సంకల్పించినా నిర్వాహకులు అంగీకరించలేదు.  తరలింపు వల్ల 50 శాతం వరకు నష్టాలు వస్తాయని, వాటిని భరించేదెలా అని ప్రశ్నిస్తున్నారు. నగరంలోలాగే…

షర్మిలపై దారుణమైన పోస్టర్లు వేస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు: వి.హనుమంతరావు

జగన్ కోసం షర్మిల ఎంతో కష్టపడిందన్న వీహెచ్ వైఎస్ కూతురు కాదని ప్రచారం చేస్తున్నా జగన్ స్పందించడం లేదని మండిపాటు రాజకీయాల కోసం జగన్ ఇంతకు దిగజారుతారా? అని ఆగ్రహం

ప్రత్యేక హోదాపై వైకాపా ఎంపీలు ఎందుకు పోరాటం చేయడం లేదు?: వైఎస్‌ షర్మిల

Trinethram News : దిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల దిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి దీక్ష…

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు. ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదు. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు పస్తులుంటున్నారు. బీహార్‌లో జనగణన చేయాలని నితీష్‌కుమార్‌తో చెప్పాను. -రాహుల్‌ గాంధీ

జగన్ మీద నాకు కోపం లేదు కానీ సీఎం అయిన తరువాత జగన్ మారిపోయాడు

Trinethram News : జగన్ జైలుకు పోయినపుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికి లేకుండా పోతుందని ఏ పదవీ ఆశించకుండా 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా పాదయాత్ర చేశాను. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నేను చేసిన త్యాగం మర్చిపోయింది – ఏపీ పీసీసీ అధ్యక్షురాలు…

You cannot copy content of this page