అక్రమ సంబంధానికి అలవాటు పడి కట్టుకున్న భర్త ను ,ప్రియుడు ,తన తండ్రి తో కలసి హతమార్చిన వైనం

Trinethram News : పోలీసుల విచారణలో నివ్వెర పోయే నిజాలు..అసలు స్టొరీ ఏంటి అంటే? అన్నమయ్య జిల్లాలో ఒక ఇల్లాలు తాళి కట్టిన భర్త తన ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉన్నాడనుకుంది. పక్కా ప్లాన్‌తో అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేసింది. పోలీసులు…

నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ తన పదవికి రాజీనామా చేశారు

ఈ మేరకు రాజీనామా లేఖను శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు పంపించారు. 2013లో ఉద్యోగ విరమణ పొందిన ఆయన సేవలను ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆయనను ఆదేశించింది. రాజీనామా లేఖ…

పోర్న్ వీడియో చూసి తన రక్తం పంచుకున్న చెల్లెలిపై అత్యాచారం, ఆపై హత్య

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో దారుణం ఇంట్లో తల్లి లేని సమయంలో పోర్న్ వీడియో చూసిన యువకుడు చివరకు మైనర్ చెల్లిపై అఘాయిత్యం, హత్య బంధువు ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్ సమాజం ఎటు పోతుందో తెలియని పరిస్థితి… మైనర్ బాలికల పై రోజు…

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్‌లాండ్‌లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్‌లాండ్‌లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది. దీంట్లో ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మీ కూడా పాల్గొన్నారు. రకుల్ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఫిబ్రవరి 21న…

హోటల్‌ లో బస చేసింది బిల్లు రూ.6 లక్షలు అయ్యింది తన అకౌంట్‌లో కేవలం రూ.41 మాత్రమే ఫేక్

హోటల్‌ లో బస చేసింది బిల్లు రూ.6 లక్షలు అయ్యింది ..తన అకౌంట్‌లో కేవలం రూ.41..మాత్రమే ఫేక్ ట్రాన్సఫామ్ తో బురిడీ కొట్టించ బోయి అడ్డం గా దొరికిపోయింది .. ఢిల్లీలో ఏపీ మహిళ అరెస్ట్ డూప్లికేట్ యాప్ ద్వారా చెల్లిస్తున్నట్టుగా…

హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు

Trinethram News : అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటను హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. స్థానిక పామాయిల్ పరిశ్రమను సోమవారం ఆయన సందర్శించారు. రూ.30 కోట్లతో బయోవిద్యుత్‌ ప్లాంట్‌ను…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన నారా చంద్రబాబు నాయుడు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మిఠాయిలు పంచి భద్రతా సిబ్బందికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు…

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు తన అభిప్రాయాన్ని పంపిన చంద్రబాబు

Trinethram News : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు తన అభిప్రాయాన్ని పంపిన చంద్రబాబు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్ లపై పిటిషన్ వారిని అనర్హులుగా ప్రకటించాలన్న టీడీపీ విప్ డోలా బాలవీరాంజనేయస్వామి…

తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రిక పవన్ కళ్యాణ్ కి ఇవ్వడానికి వచ్చిన షర్మిల

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల – తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రిక పవన్ కళ్యాణ్ కి ఇవ్వడానికి వచ్చిన షర్మిల….

తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నివాళి

నారావారిపల్లెలో గ్రామ దేవతలకు చంద్రబాబు పూజలు కుటుంబంతో కలిసి హాజరైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సత్యమ్మ, నాగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నివాళి సంక్రాంతి పండుగకు స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లిన చంద్రబాబు కుటుంబం సోమవారం…

You cannot copy content of this page