సొంత పార్టీపై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప అధికారాలు లేవన్న జంగా కృష్ణమూర్తి ..కీలక పదవులన్నీ ఒక సామాజికవర్గం చేతిలోనే ఉన్నాయని విమర్శలు.. బీసీ నేతలకు ప్రోటోకాల్ పాటించడంలేదని ఆవేదన

ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకొనున్నారు

మార్కాపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకొనున్నారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న ఏలూరి ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ లో రాష్ట్ర…

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్‌లాండ్‌లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్‌లాండ్‌లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది. దీంట్లో ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మీ కూడా పాల్గొన్నారు. రకుల్ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఫిబ్రవరి 21న…

వద్దు… వెళ్ళోద్దు.. వెళితే పార్టీ మారినట్టే!!

ఎమ్మెల్యే వసంత ఆత్మీయ సమావేశానికి వెళ్ళే వారికి కొందరు వైసీపీ నేతల హూకూం…!! మనం పార్టీ సానుభూతి పరులుగానే ఉందామని హిత బోధ…!! ఎటూ తేల్చుకోలేని అయోమయం లో మైలవరం వైసీపీ కేడర్…!! ఎమ్మెల్యే వసంత వెనుక నడిచేందుకు సిద్ధమైన కొందరు…

బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి

అనంతపురం : బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరగాలంటే పోలీసుల పాత్ర కీలకం. అందుకే ఎన్నికలకు ముందు ఒకే జిల్లాలో చాలాకాలం పనిచేసిన వారిని ఇతర జిల్లాలకు…

15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం

Trinethram News : హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పునర్నిర్మాణ సభ’లో రేవంత్రెడ్డి పాల్గొని సమర శంఖం పూరించారు.. ఈ సభలో సీఎం…

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Trinethram News : ఢిల్లీ: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం.. ఉభయ సభల ఫ్లోర్ లీడర్లను సమావేశానికి ఆహ్వానించిన కేంద్రం

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పై నేడు విచారణ

అమరావతి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పై నేడు విచారణ. స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలను ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన స్పీకర్ కార్యాలయం. తెలుగుదేశం రెబల్ ఎమ్మెల్యేలు…

నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్

బిహార్ క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్న బీహార్ పాలిటిక్స్.. నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్.. రేపు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నితీష్ కుమార్.. జేడీయూ చీఫ్ వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…

త్వరలో నటుడు విజయ్‌ కొత్తపార్టీ?

కొత్త పార్టీ పెట్టబోతున్న స్టార్ హీరో..? సినిమాలకు గుడ్ బై చెబుతాడా? త్వరలో నటుడు విజయ్‌ కొత్తపార్టీ? ప్రముఖ నటుడు విజయ్‌ త్వరలో కొత్తపార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. తమిళ చిత్రసీమలో నటనతో ప్రజలు, అభిమాన సంఘాలను ఆకట్టుకుంటూ అనేక సంక్షేమ…

Other Story

You cannot copy content of this page