జేడి లక్ష్మీ నారాయణ పార్టీ గుర్తు టార్చ్ లైట్By trinethramnews / మార్చి 14, 2024 TRINETHRAM NEWSసీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సారథ్యంలోని జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘టార్చిలైటు’ను కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం.