పోలింగ్ అనంతర హింసపై సిట్‌ దర్యాప్తు

SIT probe on post-poll violence నాలుగు ప్రాంతాల్లో నాలుగు బృందాల పర్యటన.. Trinethram News : Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ తర్వాత మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరిలో జరిగిన హింసపై బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ విచారణ స్టార్ట్…

నేడు లండన్ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్

AP CM Jagan will go to London today Trinethram News : అమరావతి : ఏపీ సీఎం జగన్ ఇవాళ విదేశీ పర్యటన సతీమణి భారతితో కలిసి ఆయన రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ టూర్…

సీఎం జగన్ బస్సు యాత్రకు వెల్లువలా జనం

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. బస్సు యాత్రకు వెల్లువలా జనం..పోటెత్తారు.

పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా

Trinethram News : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ రోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన…

చంద్రబాబు ‘ప్రజాగళం’ షెడ్యూల్

నేడు పలమనేరు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పర్యటన మొదలు పెట్టనున్నారు. ఇవాళ పలమనేరు తో పాటు పుత్తూరు, మదనపల్లెలో పర్యటిస్తారు. రేపు రాప్తాడు, శింగనమల, కదిరిలో పర్యటిస్తారు. శుక్రవారం శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల…

4 రోజులపాటు నారా భువనేశ్వరి పర్యటన

రేపటి నుంచి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర 4 రోజులపాటు నారా భువనేశ్వరి పర్యటన రేపు రాయచోటి నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన ఎల్లుండి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న భువనేశ్వరి.. అనంతరం బద్వేలు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన ఈనెల 22న గూడూరు,…

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

15, 17తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో 17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ 2014 ఎన్నికల ప్రచారం తర్వాత.. ఒకే వేదికపై…

తెలంగాణకు మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ

Trinethram News : దక్షిణాది రాష్ట్రాలకు 5 రోజుల మోడీ షెడ్యూల్.. ఒక్కోరోజు మూడు నాలుగు సభల్లో పాల్గొన నున్న మోడీ.. తెలంగాణలో మూడు రోజులు మూడు సభల్లో పాల్గొననున్న మోడీ.. 16, 18, 19 తేదీలను తెలంగాణకి ఇచ్చినట్టు సమాచారం..…

17న పల్నాడులో మోడీ టూర్!

Trinethram News : చారిత్రక, రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద…

కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు

Trinethram News : పులివెందులలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సీఎం జగన్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆసుపత్రులను ప్రారంభించనున్నారు. అంతేగాక పులివెందులలో ఎప్పటినుంచో ఏర్పాటు చేయాలనుకుంటున్న బనానా ప్యాక్ హౌస్,…

You cannot copy content of this page