సీఎం జగన్ బస్సు యాత్రకు వెల్లువలా జనంBy trinethramnews / ఏప్రిల్ 12, 2024 TRINETHRAM NEWSఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. బస్సు యాత్రకు వెల్లువలా జనం..పోటెత్తారు.