విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు

బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ భేటీకి హాజరయ్యారు. చర్చల సారాంశంపై పవన్ కల్యాణ్ స్పందించలేదు.. రేపు మాట్లాడతా అంటూ జనసేనాని వెళ్లిపోయారు. రేపు మరోసారి ఇరు పార్టీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది..

మధ్యాహ్నం టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం

మధ్యాహ్నం టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం. 3 గంటలకు నోవాటేల్ హోటల్ లో మీటింగ్ హాజరుకానున్న అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఇతర సభ్యులు. ఉమ్మడి మేనిఫెస్టో కి తుది రూపు ఇవ్వనున్న కమిటీ. ఎన్నికల్లో ఉమ్మడి సమావేశాల నిర్వహణ, ప్రచారం పై…

You cannot copy content of this page