భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త

Trinethram News : విజయనగరం జిల్లా : జనవరి 17విజయనగరం జిల్లాలో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భార్య మృతదేహాన్ని భర్త కొంతమేర బైక్ పై, మరి కొంత దూరం,కావడి తో స్వగ్రామానికి తరలించిన హృదయ విధార ఘటన అందరినీ కలిచివేస్తుంది.…

మాదల గ్రామం లో ఆటో పాయింట్ దగ్గర వైకాపా నేతలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారు

Trinethram News : పల్నాడు జిల్లా. సత్తెనపల్లి. నియోజకవర్గం.ముప్పాళ్ల మండలంమాదల గ్రామం లో ఆటో పాయింట్ దగ్గర వైకాపా నేతలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారు దాడిలో పలువురు తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు సంక్రాతి పండగ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన…

నారావారి పల్లెకు చంద్రబాబు

నారావారి పల్లెకు చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఆయనకు ఉమ్మడి జిల్లాకు చెందిన టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు.

You cannot copy content of this page