ఆగిపోయిన రైళ్లు

The trains stopped Trinethram News : విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటి పెంటలో రైల్వే గ్రీన్ ఫీల్డ్ పనులు జరుగుతున్న క్రమంలో అటుగా వెళ్తున్న లారీ అధిక లోడ్ కారణంగా కుంగి అక్కడే ఆగిపోయింది. పట్టాలపై లారీ నిలిచిపోవడంతో…

చంద్రుడిపై రైళ్లు నడిపేందుకు నాసా భారీ ప్లానింగ్

Trinethram News : May 14, 2024, చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి రైళ్లు నడపాలని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైల్వేస్టేషన్ల ఏర్పాటుకు ‘ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ టాక్ (ఫ్లోట్)’ అనే…

రాయగడ..గుంటూరు రైలు లో 20 కేజీ ల గంజాయి పట్టివేత

Trinethram News : గుంటూరు అనునిత్యం ఇతర రాష్ట్రాల నుండి రైళ్లు రాక, పోకలు కు సౌత్ సెంట్రల్ రైల్వే నిలయాలలోలో ఏపీ లో ప్రసిద్ది గాంచిన గుంటూరు రైల్వే స్టేషన్లో ఈరోజు(సోమవారం) ఉదయం 4: 30 గంటలకు రాయగడ నుంచి…

వేసవి సెలవులు వస్తున్నాయ్… రెండు నెలల ముందుగానే అన్ని ట్రైన్ టికెట్లు క్లోజ్

Trinethram News : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో ఈసారి ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు కాస్త ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో మార్చి 18 నుంచి, తెలంగాణలో…

గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

Trinethram News : Mar 22, 2024, మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం నాసిక్ రోడ్ స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్ చివర ఉన్న ఆఖరి బోగీల్లో మంటలు చెలరేగడంతో రెండు…

వందేభారత్’పై రాళ్ల దాడి

Trinethram News s: Mar 19, 2024, ‘వందేభారత్’పై రాళ్ల దాడియూపీలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటన శ్రీరాజ్ నగర్- బచ్రావాన్…

ప‌ట్టాలు త‌ప్పిన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రైస్

Trinethram News : రాజస్థాన్ :మార్చి 18ఈ మ‌ధ్య కాలంలో రైళ్లు త‌రుచూ ప్ర‌మాదానికి గుర‌వుతున్నాయి. అధి కారులోప‌మో లేదా సాంకే తిక లోప‌మో గానీ ప్ర‌మాదా లు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లో సోమ‌వారం తెల్ల‌వారు జామునా సబర్మతీ-ఆగ్రా సూపర్…

10 వ తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త

కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిసం నిబంధన ఎత్తివేత పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5నిమిషాల గ్రేస్‌ ట్రైం మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్‌…

సాకేతిక లోపంతో ఘట్కేసర్ స్టేషన్లో ఆగివున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైల్

Trinethram News : హైదరాబాద్ :మార్చి13సాంకేతిక లోపం కారణంగా సికింద్రాబాద్ నుండి తాంబరం వెళ్లవలసిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు ఘట్కేసర్ రైల్వేస్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు ఆగిపోయింది. 5:00 గంటలకు నాంపల్లి నుంచి తంబరం వెళ్లేందుకు బయలుదేరిన చార్మినార్…

ఛలో ఢిల్లీకి రైతు నేతల పిలుపు.. అలర్టయిన పోలీసులు, 10న రైల్ రోకో

Trinethram News : ఢిల్లీ: డిమాండ్లు నెరవేర్చాలని రైతులు (Farmers) మరోసారి ఛలో ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చారు. కొద్దిరోజుల క్రితం చేపట్టిన ఢిల్లీ మార్చ్ (Delhi Chalo March) ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.. రైతులతో పోలీసుల మధ్య తోపులాటలో ఇరు వర్గాలు…

You cannot copy content of this page