12 మంది రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

Trinethram News : న్యూ ఢిల్లీ : ఏప్రిల్ 03రాజ్యసభకు కొత్తగా ఎన్ని కైన సభ్యులు ఇవాళ బాధ్య తలు చేపట్టారు. బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. కేంద్ర సమాచార, ప్రసార…

అమరావతి నిర్మాణానికి రైతులు భూములను త్యాగం చేశారు – మాజీ సీజేఐ

Justice NV Ramana : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు(Justice NV Ramana) విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, మహిళలు, రైతులు అమరావతిలో ఘనస్వాగతం పలికారు. ఈ…

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న “తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్” (TFJA)

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్…

అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో అనీష్ కు 6 వ తరగతి పుస్తకాల కోసం 4000 వేల రూపాయలు అందజేయటం జరిగింది

హైదరాబాద్, కూకట్ పల్లి, వివేకానంద నగర్, మార్చ్ 19 : హైదరాబాద్, కూకట్ పల్లి లోని వివేకానంద నగర్ లోనీ ఒక ప్రైవేట్ స్కూల్ లో 6 వ తరగతి చదువుతున్న అనీష్ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులతో ఉందని మా దృష్టికి…

ఇవాళ్టి నుంచి ఏపీ ఈసెట్‌ 2024 దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈసెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు…

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ: చంద్రబాబు

Trinethram News : అమరావతి: సమర్థ ఛైర్మన్‌ లేకపోతే ఏపీపీఎస్సీ బోర్డు అంతా సర్వనాశనమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై ఆయన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.. ”ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ. ప్రజలకు సేవలందించాలని కొంత మంది గ్రూప్‌…

బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ

Trinethram News : నర్సంపేట – పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ గత ఆరు నెలలుగా Bjp పార్టీకి అనుకూలంగా పనిచేస్తుండగా రెండు నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. మోహన్ రెడ్డి రావడాన్ని వ్యతిరేకిస్తున్న…

వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

సి. రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్ ల పై అనర్హత వేటు వేసిన శాసనమండలి ఛైర్మన్ మోసెన్ రాజు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని విచారణ అనంతరం అనర్హత వేటు వేసిన ఛైర్మన్. తమకు నోటీసులు జారీ చేయడంపై ఇప్పటికే హై కోర్టును…

శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్న

◆మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గారు ఆలయ చైర్మన్ ఈఓ అర్చకులు ఎమ్మెల్సీని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఎమ్మెల్సీని శేష వస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయం లో నిత్యాన్నదానం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి

అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం…టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఈ రోజు నుంచి ప్రతి రోజు రెండువేల మంది భక్తులకు సరిపడేలా శ్రీగోవింద రాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది… తిరుమలలో రోజూ లక్ష మంది నిత్యాన్నదాన…

You cannot copy content of this page