శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్న

TRINETHRAM NEWS

◆మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గారు

ఆలయ చైర్మన్ ఈఓ అర్చకులు ఎమ్మెల్సీని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఎమ్మెల్సీని శేష వస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

You cannot copy content of this page

Scroll to Top