Train Hijack : ట్రాక్ను బాంబులతో పేల్చేసి రైలు హైజాక్

TRINETHRAM NEWS

Trinethram News : పాకిస్థాన్లో బలోచ్ మిలిటెంట్లు చెర నుంచి రైలు ప్రయాణికులను విడిపించేందుకు ఆర్మీ చేపట్టిన సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 80 మందిని కాపాడారు. 100 మందికి పైగా ఇంకా బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది.

రైలు క్వెట్టా నుంచి పెషావర్కు వస్తుండగా ఓ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాకు బాంబులతో పేల్చేశారు. రైలు మంటల్లో చిక్కుకొని ఆగిపోవడంతో మిలిటెంట్లు దాన్ని హైజాక్ చేసి 30 మందిని చంపేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

track and hijack the train

You cannot copy content of this page

Scroll to Top