Minister Uttam : కాళేశ్వరం మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం మంత్రి ఉత్తమ్

Minister Uttam will speed up the Kaleshwaram repair work జూన్ 07, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. అధికారులతో కలిసి ఆయన సుందిళ్ల బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం…

నేడు తెలంగాణకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ

హైదరాబాద్‌: వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానున్న బృందం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై అధ్యయనం.

తెలంగాణలో తగ్గిన చిరుతల సంఖ్య

రాష్ట్రంలో చిరుత పులుల సంఖ్య తగ్గినట్టు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) వెల్లడించింది. 2018 నాటికి తెలంగాణలో 334 చిరుత పులులు ఉండగా.. 2022లో వాటి సంఖ్య 297కు తగ్గిందని… ఇదే సమయంలో ఏపీలో చిరుతల సంఖ్య 492 నుంచి…

హెల్త్ ఇన్సూరెన్స్‌‌ ఉన్నవ్యక్తులు ఇకపై అన్ని హాస్పిటల్స్‌‌లోనూ క్యాష్‌‌లెస్ పద్ధతిలో ట్రీట్‌‌మెంట్ చేయించుకోవచ్చు

Trinethram News : హైదరాబాద్ : హెల్త్ ఇన్సూరెన్స్‌‌ ఉన్నవ్యక్తులు ఇకపై అన్ని హాస్పిటల్స్‌‌లోనూ క్యాష్‌‌లెస్ పద్ధతిలో ట్రీట్‌‌మెంట్ చేయించుకోవచ్చు. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌‌‌‌డీఏఐ) తీసుకొచ్చిన కొత్త రూల్‌‌ అమలులోకి వచ్చింది. ఇప్పటి…

అధిష్టానం మేరకు నాలుగో లిస్టులో ఎవరి పేరు మాయమౌతుందో

Trinethram News : అధిష్టానం మేరకు నాలుగో లిస్టులో ఎవరి పేరు మాయమౌతుందో.. వైసీపీ ఎమ్మెల్యేల్లో దడ..త్వరలోనే జాబితా లిస్ట్ విడుదల.. ఆంధ్రపదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. మరింత దూకుడుగా ముందుకెళ్తోంది అధికార వైసీపీ. అధికార వైసీపీకి సంబంధించిన మార్పులు, చేర్పులు……

You cannot copy content of this page