రేపు మధిర నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రేపు మధిర నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉదయం రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందిగామ మీదగా మధిర కు చేరుకొనున్నారు.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో, మధిర పట్టణంలో సంక్రాంతి వేడుకలకు…

ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్‌ పండుగ శుభాకాంక్షలు

ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్‌ పండుగ శుభాకాంక్షలు గుఃటూరు : రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ మేరకు శనివారం ఆయన…

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు? : సీపీఐ రామకృష్ణ

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ Trinethram News : అనంతపురం: కాంట్రాక్టర్లను వైకాపాకు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు..…

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు.. లిక్కర్ స్కాం కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఇప్పటి కే మూడు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా.. విచారణకు హాజరుకాని కేజ్రీవాల్.. దీంతో, నాలుగో సారి నోటీసులు…

గుంటూరు సిఐడి కార్యాలయానికి మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు రాక.

గుంటూరు సిఐడి కార్యాలయానికి మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు రాక. Trinethram News : గుంటూరు జిల్లా ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ మద్యం ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు… హైకోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు…

దరఖాస్తుల్లో తప్పులుంటే ఫోన్ చేయండి.. సీఎం రేవంత్ ఆదేశం

దరఖాస్తుల్లో తప్పులుంటే ఫోన్ చేయండి.. సీఎం రేవంత్ ఆదేశం ప్రజా పాలన దరఖాస్తుల్లో తప్పులున్న దరఖాస్తులను పక్కన పెట్టొదు.. వారికి ఫోన్ చేసి సరైన వివరాలు సేకరించి డేటా ఎంట్రీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం.

సీనియర్ జర్నలిస్ట్ బొల్గం శ్రీనివాస్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి పిఆర్వో గా నియమితులయ్యారు

తెలంగాణముఖ్యమంత్రి…పీఆర్వో గా ఈనాడు రిపోర్టర్. సీనియర్ జర్నలిస్ట్ బొల్గం శ్రీనివాస్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి పిఆర్వో గా నియమితులయ్యారు . గతంలో ఈనాడులో సబ్ ఎడిటర్ గానూ.. అనంతపురం ఈనాడు రిపోర్టర్ గానూ పనిచేశారు.

వైద్య,ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ సమీక్ష

12-01-2024..Trinethram News : అమరావతి వైద్య,ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ సమీక్ష.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌ ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ…

కాళేశ్వరం అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి మరింత ఫోకస్

కాళేశ్వరం అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి మరింత ఫోకస్ విజిలెన్స్ రిపోర్టులు తెప్పించుకున్న ముఖ్యమంత్రి విజిలెన్స్ దాడులు, న్యాయ విచారణ,పెండింగ్ పనులపై చర్చ ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష

జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కారుకు ప్రమాదం

జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కారుకు ప్రమాదం అనంతనాగ్ వెళ్తుండగా కారు ప్రమాదం ప్రాణాపాయం నుంచి బయటపడిన మాజీ సీఎం

Other Story

You cannot copy content of this page