ఖమ్మం నుంచి 500 కార్లతో గాంధీ భవన్‌కు బయలుదేరిన డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని

TRINETHRAM NEWS

ఎంపీ సీటుకోసం నేడు గాంధీ భవన్ లో దరఖాస్తు అందజేయనున్న భట్టి సతీమణి నందిని.

ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంక పోటీ చేయాలి.

ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా గెలిపించుకుంటాం.

అధిష్ఠానం ఛాన్స్ ఇస్తే.. ఖమ్మం నుంచి పోటీ చేస్తా.

రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే నా లక్ష్యం – మల్లు నందిని

You cannot copy content of this page

Scroll to Top