WhatsApp Image 2024 11 24 at 17.50.41
గౌతమ్ అదానీపై నమోదైన కేసులో మరో కీలక పరిణామం
Trinethram News : గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అదానీతో పాటు ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీకి యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సమన్లు జారీ చేసింది. సౌర విద్యుత్ కాంట్రాక్టులను పొందడానికి రూ.2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరింది. నోటీసులు ఇచ్చిన 21 రోజుల లోపు సమాధానం ఇవ్వాలని.. లేదా తీర్పు వ్యతిరేకంగా వెలువడుతుందని US SEC హెచ్చరించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
