Re-opening Program After Summer Vacation : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాఘవాపూర్ వేసవి సెలవుల అనంతరం పున ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

Zilla Parishad High School, Raghavapur District Collector participated in the re-opening program after summer vacation పెద్దపల్లి, జూన్ -12: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రతిరోజూ పాఠశాలల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ పీరియడ్, లైబ్రరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని…

మండుటెండని సైతం లెక్క చేయకుండా బ్రహ్మన్న ప్రచారం లో పాల్గొన్న ప్రజలు

Trinethram News : బ్రహ్మరధం పడుతున్న బొల్లాపల్లి బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు, పమిడిపాడు, గరికపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారికి మహిలాంమ్మ తల్లులు హరతులు పట్టి స్వాగతం పలికారు. గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ,…

నిడదవోలు రంజాన్ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు

Trinethram News : నిడదవోలులో ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషం అనిపించింది అని అన్నారు నా పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపించే ముస్లిం కుటుంబాలకు నేను చెప్పేది ఒక్కటే… నా గొంతులో ప్రాణముండగా ఆంధ్రప్రదేశ్ లోని ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వనన్నారు.

కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ దుండిగల్ తాండ లో ఈరోజు జరిగిన కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో…

పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి

Trinethram News : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ బద్ధ శత్రువుల మధ్య ఘాటైన విమర్శలు పొలిటికల్ హీట్‎ను పెంచుతున్నాయి. పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి మధ్య పొలిటికల్ ఫైట్ కాక రేపుతోంది. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంపై ఫోకస్…

హోలీ వేడుకల్లో పాల్గొన్న అరూరి

Trinethram News : హోలీ పండుగను పురస్కరించుకొని హనుమకొండ లోని ప్రశాంత్ నగర్ లోనీ వారి నివాసంలో మరియు వివిధ ప్రాంతాల్లో హోలీ వేడుకల్లో బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధి అరూరి రమేష్ గారు పాల్గొని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ…

మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న

ఈ రోజు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి. ఈ సమావేశానికి…

శ్రీశ్రీశ్రీ పంచలోహ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 132 డివిజన్ జీడిమెట్ల రిధిలోని రాఘవేంద్ర కాలనీ లో శ్రీశ్రీశ్రీ పంచలోహ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి.మరియు కుతుబుల్లాపూర్ కైలాష్ హిల్స్ వాసులు…

మేడ్చల్ ప్రజా దీవెన సభలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

మేడ్చల్ కండ్లకోయలో జరిగిన ప్రజా దీవెన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి గత ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా…

మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని పల్లకి సేవలో పాల్గొన్న కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈరోజు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రామంలో నెలకొన్న అతి పురాతన శివాలయం అయిన (భౌరమ్మ గుడి) శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి పల్లకి ఊరేగింపు లో…

You cannot copy content of this page