IIT : ఐఐటీ నిపుణుల బృందం ఇవాళ అమరావతికి చేరుకుంది

Trinethram News : అమరావతీ : 2nd Aug 2024 అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాల సామర్థ్యంపై అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు శుక్రవారం ఏపీకి రానున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభించి మధ్యలోనే ఆగిపోయిన భవనాలు కూడా ఉన్నాయి. అలాంటి…

నేడు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ

Trinethram News : వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొని జాతికి అంకితం చేయనున్న ప్రధాని.. కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ తమిళి సై,కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,జపాన్ రాయబారి హిరోషి సుజుకి…

దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలు కలకలం రేకెత్తిస్తున్నాయి

దిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలు కలకలం రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఐఐటీ దిల్లీలో ఓ విద్యార్థి మృతిచెందాడు. మహారాష్ట్రలోని నాశిక్‌కు చెందిన నెర్కర్‌ (24) అనే విద్యార్థి ఎంటెక్‌ చదువుతున్నాడు. క్యాంపస్‌లోని ద్రోణాచార్య వసతిగృహంలో అతడి మృతదేహం శుక్రవారం…

You cannot copy content of this page