విశాఖ రుషికొండ లో కీలక సమావేశం ఏర్పాటు చేసిన గంటా శ్రీనివాస రావు

టిడిపి రెండో జాబితాలోనూ గంటాకు దక్కని చోటు విశాఖ రుషికొండ లోసన్నిహితులతోకీలక సమావేశం సమావేశంలో పాల్గొన్నగంటా శ్రీనివాసరావు టిడిపి రెండో జాబితాలోనూ గంటాకు దక్కని చోటు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశించిన టీడీపీ అధిష్టానం చీపురుపల్లి నుంచి…

ప్రభుత్వ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్

ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ఏఐ ల్యాబ్స్ ను ప్రభుత్వం…

You cannot copy content of this page