అల్లూరు గ్రామానికి చెందిన 11మంది వైసిపీ నాయకులు టిడిపి లోకి చేరిక

Trinethram News : బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామానికి చెందిన 11మంది వైసీపీ పార్టీ నాయకులు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని…

You cannot copy content of this page