దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి

Trinethram News : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 483 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల తో ముగిశాయి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల తో ముగిశాయి. సెన్సెక్స్‌ 500పాయింట్లు , నిఫ్టీ (Nifty) 166 పాయింట్లు కోల్పోయింది.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు 1053 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌70,370 దగ్గర ముగిసిన సెన్సెక్స్ 333 పాయింట్ల నష్టంతో 21,238 దగ్గర ముగిసిన నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి

స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 16వందల 28 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా.. నిఫ్టీ 460 పాయింట్ల నష్టంతో ముగిసింది. కొన్ని కంపెనీల షేర్లు బాగా నష్టపోయాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. సెన్సెక్స్‌ 970 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్ల మేర లాభపడ్డాయి.

భారీ లాభాలతో మగీసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

భారీ లాభాలతో మగీసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు… సెన్సెక్స్‌ 929 పాయింట్లు, నిఫ్టీ 256 పాయింట్లు చొప్పున లాభపడ్డ సూచీలు

You cannot copy content of this page