తెలంగాణ జిల్లాలలో 9 మంది కొత్త కలెక్టర్లకు పోస్టింగులు

తెలంగాణ జిల్లాలలో 9 మంది కొత్త కలెక్టర్లకు పోస్టింగులు హైదరాబాద్:డిసెంబర్16తెలంగాణలో 9 మంది ఐఏఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. హన్మకొండ అడిషనల్‌ కలెక్టర్‌గా రాధికా గుప్తా, ములుగు అడిషనల్‌ కలెక్ట ర్‌గా పి.శ్రీజ, నిర్మల్‌ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్‌ అహ్మద్‌,…

లోక్‌సభలో 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

లోక్‌సభలో 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు ఇంటర్నెట్‌డెస్క్‌: 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై లోక్‌సభలో వేటు పడింది. వీరిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. తొలుత ఐదుగుర్ని సస్పెండ్‌ చేయగా… ఆ తర్వాత…

‘భద్రతా వైఫల్యం’పై మోదీ కీలక భేటీ.. లోక్‌సభలో 8 మంది సిబ్బందిపై వేటు

‘భద్రతా వైఫల్యం’పై మోదీ కీలక భేటీ.. లోక్‌సభలో 8 మంది సిబ్బందిపై వేటు దిల్లీ: దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటు లో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ…

మోపిదేవి అనుచరులు 150 మంది రాజీనామా

మోపిదేవి అనుచరులు 150 మంది రాజీనామా… రేపల్లె వైసిపిలో టికెట్ చిచ్చు పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన పత్రాలను మీడియాకు చూపిస్తున్న రేపల్లె నియోజకవర్గం వైసీపీ నేతలు… రేపల్లె ,చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాలకు చెందిన 150 మంది గ్రామ, మండల స్థాయి…

IPL వేలానికి 333 మంది క్రికెటర్లు

IPL వేలానికి 333 మంది క్రికెటర్లు ఈ నెల 19న జరిగే ఐపీఎల్‌ వేలంలో మొత్తం 333 మంది అమ్మకానికి ఉంటారు. ఖాళీలు 77 మాత్రమే. హర్షల్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌ కనీస ధర ₹2 కోట్లు ఉన్న…

You cannot copy content of this page