క్షుద్ర పూజల కలకలం

మైలవరం మైలవరం సెయింట్ మేరీస్ స్కూల్ రోడ్ లో నిత్యం జనం రాకపోకలు సాగించే రోడ్డు లో ఏవో గీతాలు గీసి వాటి మధ్యలో పసుపు,కుంకుమ,పువ్వులు,నిమ్మకాయలు వేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనబడటంతో చేతబడి చేశారు అంటూ కలకలం రేపుతోంది…

తాంత్రిక పూజల పేరిట 10 మందిని హత్య చేసిన నాగర్‌కర్నూల్ వ్యక్తి?

తాంత్రిక పూజల పేరిట 10 మందిని హత్య చేసిన నాగర్‌కర్నూల్ వ్యక్తి? గుప్తనిధుల వెలికితీతకు తాంత్రిక పూజలు చేస్తానంటూ నిందితుడు నమ్మబలికినట్టు సమాచారం అమాయకుల నుంచి భారీగా డబ్బు వసూలు, డబ్బు లేనివారి వద్ద భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం నిధి…

You cannot copy content of this page