జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది

రాజమండ్రి కి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.. హైకోర్టులో ఈ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి..

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. గుంటూరు : జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ…

Other Story

You cannot copy content of this page