రాముడి సాక్షిగా డీకే అరుణ 15 కోట్లు డిమాండ్ చేసింది : వంశీచంద్ రెడ్డి

Trinethram News : మహబూబ్ నగర్:- రాముడి సాక్షిగా అప్పటి కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు 15 కోట్లు రూపాయలను డిమాండ్ చేసిందని,…

50 కోట్లు విరాళం ప్రకటించిన ఇండియన్ గ్లోబల్ స్టార్ పాన్ వరల్డ్ హీరో ప్రభాస్

అయోధ్య రామమందిర దర్శనార్థం విచ్చేసే భక్తులకు ప్రసాదాల నిమిత్తం 50 కోట్లు విరాళం ప్రకటించిన ఇండియన్ గ్లోబల్ స్టార్ పాన్ వరల్డ్ హీరో డార్లింగ్ ప్రభాస్…

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్‌ పట్టివేత

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్‌ పట్టివేత.. థాయ్‌ మహిళ నుంచి కొకైన్‌ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ అధికారులు. కేసు నమోదు చేసి మహిళను అరెస్ట్‌ చేసిన పోలీసులు

బాబోయ్‌ బంగారం కంటే ఖరీదైన చేప వేలంలో రూ.6.5 కోట్లు పలికిన ధర

బాబోయ్‌ బంగారం కంటే ఖరీదైన చేప.. వేలంలో రూ.6.5 కోట్లు పలికిన ధర జపాన్‌లోని టోక్యోలో ఒక ట్యూనా చేప 6.5 కోట్ల రూపాయలకు (114.2 మిలియన్ జపనీస్ యెన్) విక్రయించబడింది. దాని బరువు 238 కిలోలు ఉన్నట్టుగా తెలిసింది.. టోక్యోలోని…

తెలుగు రాష్ట్రాల్లో 1301 కోట్లు పన్ను ఎగవేత

Trinethram News : తెలుగు రాష్ట్రాల్లో 1301 కోట్లు పన్ను ఎగవేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జీఎస్టీ బోర్డ్ ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా భారీ పన్ను ఎగవేత కేసులు బయట పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో 1301 కోట్ల పన్ను…

యాదాద్రి హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో 3.15 కోట్లు

యాదాద్రి హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో 3.15 కోట్లు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది.…

శ్రీవారి 2023 సంవత్సర హుండీ ఆదాయం 1398 కోట్లు

శ్రీవారి 2023 సంవత్సర హుండీ ఆదాయం 1398 కోట్లు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించిన టీటీడీ బోర్డ్. 2023 సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం 1398 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతీ నెలా శ్రీవారి హుండీ ఆదాయం…

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్​లో రూ.204 కోట్లు దాటిందని

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్​లో రూ.204 కోట్లు దాటిందని ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. మండల పూజ కోసం ఈ ఏడాది ఆలయం తెరిచినప్పటినుంచి డిసెంబర్​ 25 వరకు(39 రోజుల్లో) రూ.204.30 కోట్ల మేర…

రూ. 7 ల‌క్ష‌ల కోట్లు అప్పు ఉంద‌నేది అవాస్త‌వం హ‌రీశ్‌రావు

రూ. 7 ల‌క్ష‌ల కోట్లు అప్పు ఉంద‌నేది అవాస్త‌వం హ‌రీశ్‌రావు గ‌త ప్ర‌భుత్వంలో రూ. 7 ల‌క్ష‌ల కోట్లు అప్పు ఉంద‌నేది అవాస్త‌వం అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల సంద‌ర్భంగా అప్పుల…

కస్టమర్స్ పై ఐదేళ్లలో బ్యాంక్ ల బాదుడు అక్షరాల 35 వేల కోట్లు

కస్టమర్స్ పై ఐదేళ్లలో బ్యాంక్ ల బాదుడు అక్షరాల 35 వేల కోట్లు గడిచిన ఐదేళ్లలో వివిధ చార్జీల రూపంలో ఖాతాదారుల నుంచి బ్యాంకులు వసూలు చేసిన మొత్తం విలువ తెలిస్తే అందరి కళ్ళు బైర్లు కమ్ముతాయి.2018 నుంచి ఇప్పటి వరకు…

You cannot copy content of this page