నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం

నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం. హైదరాబాద్ జనవరి 24:నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్లతో సిసిఎల్‌ఎలో ధరణి కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించ…

మేనిఫెస్టో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ టీపీసీసీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు

మేనిఫెస్టో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ టీపీసీసీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు గాంధీభవన్లో ఈరోజు మ్యానిఫెస్టో ఎగ్జిక్యూటివ్ కమిటీ కమిటీ మీటింగ్ ఐటి మినిస్టర్ మరియు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన…

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి…

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా సమస్యలు పరిష్కరించడానికి అడుగులు వేస్తున్నారు: ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది

వ్యూహం మూవీ విడుదలపై కమిటీ ఏర్పాటుకు టీఎస్ హైకోర్టు నిర్ణయం

వ్యూహం మూవీ విడుదలపై కమిటీ ఏర్పాటుకు టీఎస్ హైకోర్టు నిర్ణయం. కేసు విచారణ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసిన హైకోర్టు.

6 గ్యారంటీల అమలుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ : పొంగులేటి

6 గ్యారంటీల అమలుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ : పొంగులేటి అభయహస్తం హామీలకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రస్తుతం డేటా ఎంట్రీ జరుగుతోందని చెప్పారు. ఆరు పథకాల అమలుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు…

విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి – ABVP స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్

విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి – ABVP స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ అధ్వర్యంలో పట్టణ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్…

బాపట్లలోజరిగిన రైతు జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడు తున్న రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య

తుపాను కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు.జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి అని ప్రాధమిక అంచనాలు ఉన్నాయి.ఇంత వరకు నష్ట పోయిన జాబితా లను ప్రకటించ…

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలికిన టీపీసీసీ రాష్ట్ర…

విశాఖ చేరుకున్న కేంద్ర కమిటీ

విశాఖ చేరుకున్న కేంద్ర కమిటీ రుషికొండ నిర్మాణాల పై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నియమించిన నిపుణుల కమిటీ తనిఖీలు ప్రారంభించింది. రుషికొండలో అనుమతులు లేకుండా తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ హైకోర్ట్‎లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన…

You cannot copy content of this page