విశాఖలో ఏపీ CS జవహర్ రెడ్డి రహస్య పర్యటన?

Trinethram News : విశాఖపట్నం : ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్జవహర్ రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు.సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు.వ్యక్తిగత పర్యటన కావడంతో ఎన్నికల విధుల్లో ఉన్నఅధికారులెవరూ ఆయన్ను కలవలేదు. ఎన్నికలుజరుగుతున్న వేళ CS రహస్యంగా…

ప్రజాప్రతినిధుల కేసుల వివరాల ఆలస్యానికి ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు

Trinethram News : AP High Court : ప్రజా ప్రతినిధులపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై ఏపీ హైకోర్టు(AP High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్‌లపై కేసు…

18 న ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్

Trinethram News : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభమవుతుండగ, జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే……

ఏపీ రాజధానిపై ఆర్‌బీఐ స్పందన !

ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వలనే ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ జనరల్‌ మేనేజర్‌ సమిత్‌ తెలిపారు. అమరావతిలో ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటుపై గుంటూరుకు చెందిన జాస్తి వీరాంజనేయులు 2023లో…

ఏపీ ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. మరో రెండు రోజుల్లోనే ఇంటర్‌ రిజల్ట్స్‌!

Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌ 12వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు (BIEAP) ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి ఫలితాలను…

ఏపీ ప్రజలకు అలర్ట్‌.. నేడు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు

ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఏకంగా ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటి పోతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.ఉదయం 10 గంటలకు ముందే భానుడు ప్రతాపం…

ఏపీ పీజీసెట్ 2024 నోటిఫికేషన్‌ విడుదల..ముఖ్యమైన తేదీలు ఇవే

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో దాదాపు 145 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు (ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐబీఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీటెక్‌ తదితర)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి…

పెన్షన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్

Trinethram News : AP : ఏపీ పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రేపటి నుంచి పింఛన్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగులు, వృద్ధులు, రోగులకు వెంటనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటిని…

పెన్షన్ల చుట్టు తిరుగుతోన్న ఏపీ పాలిటిక్స్.. పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు సిద్దం

Trinethram News : ఏపీ పాలిటిక్స్‌ సమ్మర్‌ హీట్‌ని మించి వేడెక్కిస్తున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి. ప్రస్తుత రాజకీయమంతా పెన్షన్ల చుట్టూ తిరుగుతోంది. ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలకు బ్రేక్‌ వేయడంతో రాజకీయ…

వాలంటీర్ల చేతిలో ఏపీ ప్రజల సమాచారం..ఈసీకి బీజేపీ మైనారిటీ అధ్యక్షులు పిర్యాదు

Trinethram News : AP BJP : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్ల చేతుల్లోకి వెళ్లిందని బీజేపీ(AP BJP) మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ ఆరోపించారు. డేటా చోరీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని…

Other Story

You cannot copy content of this page