Flood Damage : వారాంతంలోగా వరద నష్టం వివరాలివ్వాలి: సీఎస్

Details of flood damage to be given by weekend: CS Trinethram News : Sep 04, 2024, తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో సంభవించిన ఆస్తి, ప్రాణ, పంట నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని చీఫ్…

Municipal Commission : 23 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

Transfer of 23 Municipal Commission Trinethram News తెలంగాణ రాష్ట్రానికి చెందిన 23 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ…

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Key decision of AP Govt Trinethram News : Jul 28, 2024, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామస్థాయిలో క్యాన్సర్ నిర్ధారణకు ఆగస్టు 15 నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి…

Transfer : ఏపీలో 19 మంది ఐఏఎస్ ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీలు

Transfer of 19 IAS and 2 IPS officers in AP Trinethram News : అమరావతి : జులై 11ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌…

Praveen Prakash : ప్రవీణ్ ప్రకాష్ వి.ఆర్.ఎస్ దరఖాస్తు ఆమోదించిన ప్రభుత్వం

Praveen Prakash VRS application approved Govt Trinethram News : అమరావతి: ప్రవీణ్ ప్రకాష్ వి.ఆర్.ఎస్ దరఖాస్తు ఆమోదించిన ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ లో ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ వాలెంటరీ రిటైర్మెంట్ దరఖాస్తును ఎపి ప్రభుత్వం ఆమోదించింది. జగన్ ప్రభుత్వంలో…

Nirabh Kumar Prasad : ఏపీ CS గా నీరభ్ కుమార్ ప్రసాద్

Nirabh Kumar Prasad as AP CS Trinethram News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్ కి చెందిన నీరభ్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేశారు.…

K. Vijayanand as Chief Secretary : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా కే.విజయానంద్ !

K. Vijayanand as Chief Secretary of Andhra Pradesh State Government! Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ లలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్…

విశాఖలో ఏపీ CS జవహర్ రెడ్డి రహస్య పర్యటన?

Trinethram News : విశాఖపట్నం : ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్జవహర్ రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు.సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు.వ్యక్తిగత పర్యటన కావడంతో ఎన్నికల విధుల్లో ఉన్నఅధికారులెవరూ ఆయన్ను కలవలేదు. ఎన్నికలుజరుగుతున్న వేళ CS రహస్యంగా…

ఈ నెల 15వ తేదీన రాష్ట్రానికి వస్తున్న గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Trinethram News : TS రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి అధికారులతో సమీక్షించారు. గౌరవ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ కూడా ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి వస్తారని సీఎస్…

నూతన ఆర్టీఐ కమీషనర్లచే ప్రమాణం చేయించిన సిఎస్

Trinethram News : విజయవాడ : రాష్ట్ర సమాచార కమీషన్ కు నియమించ బడిన ముగ్గురు నూతన కమీషనర్లు రెహానా బేగం, చావలి సునీల్, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు.ఈ మేరకు…

Other Story

You cannot copy content of this page