ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుమతి లేదు : ఈసీ స్పష్టీకరణ

Trinethram News : న్యూ డిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌కు సంబంధించి ఎన్నికల సంఘం(ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలి దశ పోలింగ్‌ జరిగే ఏప్రిల్‌ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి దశ…

నేను పార్టీ మారడం లేదు: మాలోతు కవిత

నేను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కుట్రలు చేస్తున్నారు నేను పార్టీ మారను. పోటీలోనే ఉంటాను పార్టీ గెలిచే స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను

తెలంగాణ పోటీ లేదు.. బొక్కాలేదు.. పార్లమెంట్ ఎన్నికలను లైట్ తీసుకోనున్న కేసీఆర్

తెలంగాణ పోటీ లేదు.. బొక్కాలేదు.. పార్లమెంట్ ఎన్నికలను లైట్ తీసుకోనున్న కేసీఆర్..! పోటీ లేదు.. బొక్కాలేదు.. పార్లమెంట్ ఎన్నికలను లైట్ తీసుకోనున్న కేసీఆర్..! ఎంత విచిత్రం.. ప్రత్యేక తెలంగాణ తెచ్చిన పార్టీ రెండుసార్లు వరుసగా సాధారణ ఎన్నికలలో అప్రతిహత విజయం సాధించి…

టీడీపీ గెలుస్తుందనే నమ్మకం బీజేపీకి కూడా లేదు: విజయసాయి రెడ్డి

రాష్ట్రంలోని ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని వ్యాఖ్య సొంతంగా 370 సీట్లు.. ఎన్డీయే కూటమికి 400 సీట్లు బీజేపీ టార్గెట్ అందులో టీడీపీ వాటా సున్నా అంటూ వైసీపీ నేత ఎద్దేవా

నేను పార్టీ మారడం లేదు: కడియం శ్రీహరి.

Trinethram News : TS: తాను పార్టీ మారడం లేదని స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి:పారేశారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి:పడ్డారు.…

ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా మాకు నష్టం లేదు. -మంత్రి అంబటి రాంబాబు

Trinethram News : బాపట్ల జిల్లా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఊహించిందే.. అందరూ కలిసినా మాకేమీ కాదు.. పవన్‌ సీఎం కావాలని కాపులంతా ఎదురుచూశారు.. పవన్‌ మాత్రం చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారు.. 50 శాతానికి పైగా ప్రజలు జగన్‌…

నా కుటుంబం జోలికి వచ్చారు.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: దస్తగిరి

పులివెందుల: తన తండ్రి షేక్‌ హాజీవలిపై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పందించారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, బెయిల్‌ రద్దు…

తేమ అన్నది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేదు

తేమ అన్నది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత రాయలసీమలో ఉంటుంది. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం, కదిరి, హిందూపురం, ఆధోని, గుంతకల్, ప్రొద్దుటూరు, రాయచోటి, మదనపల్లెలో వేడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఇవాళ…

వారి ఖర్మ.. నేను చేయగలిగింది ఏమీ లేదు: హరిరామ జోగయ్య

పవన్ కు లేఖల ద్వారా పలు సూచనలు చేసిన జోగయ్య ఆయన సూచనలను పట్టించుకోని పవన్ టీడీపీ, జనసేన బాగు కోరి సలహాలు ఇచ్చానన్న జోగయ్య

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, చాలా రోజుల తర్వాత  ప్రేమ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. సామ్ తన సొంతూరు చెన్నై వెళ్లింది. అక్కడ ఉన్న సత్యభామ యూనివర్సిటీలో ఓ ఈవెంట్‌లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు…

You cannot copy content of this page