మంగళగిరిలో జగన్ రోడ్ షో

Trinethram News : పొర‌పాటున చంద్ర‌బాబుకు ఓటు వేస్తే మ‌ళ్లీ పాత రోజులే వ‌స్తాయ‌న్న సీఎం ఇప్పుడున్న ప‌థ‌కాలు కొన‌సాగాలంటే జ‌గ‌న్‌కు ఓటు వేయాల‌ని వ్యాఖ్య‌ చంద్ర‌బాబు మోసాల చ‌రిత్ర‌ను గుర్తు తెచ్చుకోండంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపు చంద్ర‌బాబును న‌మ్మ‌డం అంటే కొండ‌చిలువ…

నేడు తెలంగాణకు ప్రధాని మోడీ.. మల్కాజ్‌గిరిలో రోడ్ షో

Trinethram News : ప్రధాని మోడీ నేడు తెలంగాణకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం 4:55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి మోడీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి మల్కాజ్ గిరికి బయలుదేరనున్నారు.సాయంత్రం 5:15 గంటల నుంచి 6:15 వరకు రోడ్ షోలో మోడీ పాల్గొంటారు.…

జీలుగుమిల్లి వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో జాతీయ రహదారి పై రోడ్ ప్రమాదం

Trinethram News : ఏలూరు జిల్లా ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో జీలుగుమిల్లి గ్రామానికి చెందిన భరత్ అనే యువకుడు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న ఎస్సై వి.చంద్రశేఖర్..

రేపు సాయంత్రం మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో

Trinethram News : హైదరాబాద్: పార్లమెంట్ (Parliament) ఎన్నికల ప్రచారం (Election Campaign)లో బీజేపీ (BJP) దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శుక్రవారం హైదరాబాద్‌ (Hyderabad)కు రానున్నారు.. పది రోజుల వ్యవధిలో మోదీ రెండోసారి రాష్ట్రానికి…

హంటర్ రోడ్ లోని విశాల్ మార్ట్ ఎదురుగా 40కిలోల ఎండు గంజాయి పట్టివేత

హనుమకొండ జిల్లా : హంటర్ రోడ్ లోని విశాల్ మార్ట్ ఎదురుగా 40కిలోల ఎండు గంజాయి పట్టివేత. అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చెక్ చేయగా వారి వద్ద 40కిలోల ఎండు గంజాయి పట్టివేత. సుమారు లక్ష రూపాయల విలువ…

పాలకొండ – సిరికొండ రహదారి పైన రోడ్ ప్రమాదం

మన్యం జిల్లా: పాలకొండ నియోజక వర్గంలో పాలకొండ మండలంలో సిరికొండ గ్రామ సమీపంలోని రహదారి మలుపు వద్ద ఈ రోజు రోడ్ ప్రమాదం జరిగింది. పాలకొండ నుండి వస్తున్న ఆటో, సీతంపేట నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం పరస్పరం బలంగా ఢీకొన్నాయి.…

సిసి రోడ్ ప్యాచ్ వర్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్

సిసి రోడ్ ప్యాచ్ వర్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 28&7వ డివిజన్ లో 10 లక్షల వ్యయంతో చేస్తున్న సిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ…

రాష్ట్రంలోని హైవేలపై రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు

Trinethram News : హైదరాబాద్‌ రాష్ట్రంలోని హైవేలపై రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. అలాగే కమిషనరేట్లు, జిల్లాల పరిధిలోని పోలీస్‌ కార్యాలయాల్లో రోడ్‌ సేఫ్టీ బ్యూరోలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈనెల 15 నుంచి వచ్చే…

ప్రధాని రోడ్ షోకు భారీ జనం

ప్రధాని రోడ్ షోకు భారీ జనం తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షోకి అనూహ్య స్పందన లభించింది. తిరుచిరాపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో యువత, మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున పాల్గొని మోదీకి అభివాదం చేశారు. మోదీ వాహనంపై పూలు చల్లుతూ…

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్ ప్రమాదం.. ఇద్దరు దంపతుల మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్ ప్రమాదం.. ఇద్దరు దంపతుల మృతి శ్రీకాకుళం జిల్లాలో నరసన్న పేట నియోజక వర్గంలో జలుమూరు మండలం చల్లవాని పేట వద్ద ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. ఈ రోడ్ ప్రమాదంలో చల్లవాని పేట గ్రామానికి చెందిన…

You cannot copy content of this page