Heavy Rains in AP : అల్పపీడన ప్రభావంతో ఏపీకి మరో నాలుగు రోజులు… భారీ వర్షాలు

Four more days of heavy rains in AP under the influence of low pressure Trinethram News : మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ…

Criminal Laws : నాలుగు లేబర్ కోడ్స్ మరియు మూడు నేర చట్టాలను రద్దు చేయాలి

Four labor codes and three criminal laws should be repealed ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి టీ శ్రీనివాస్ IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని ఐ ఎఫ్ టీ యు…

తీహార్ జైలు నుంచి కవిత నాలుగు పేజీల లేఖ

‘నేను బాధితురాలిని.. నాకు న్యాయం కావాలి’ అన్న ఎమ్మెల్సీ మంగళవారం 4 పేజీల లేఖ విడుదల తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపణ ఎలాంటి ఆర్థిక లబ్ది పొందలేదంటూ వివరణ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని…

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన.. రాబోయే నాలుగు రోజులు దబిడి దిబిడే.. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన మొదలైంది.. రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలకుపైగా టెంపరేచర్‌ నమోదవుతోంది. ఉత్తర తెలంగాణలో 43 నుంచి 45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో…

నాలుగు వేల కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్

Trinethram News : ఈనెల 13వ తారీఖున బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రంలో దాదాపుగా నాలుగు వేల కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్ గా భారతదేశం ప్రకటించింది.. ఎందుకు ఏమిటి అని అధికారికంగా ప్రకటించలేదు కానీ..మేధావుల అంచనా ప్రకారము అగ్ని…

చదవుల తల్లి దీపారెడ్డి.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం

Trinethram News : మానవపాడు:-ఒక వైపు చదువుకోవాలనే పట్టుదల ఉద్యగం సాధించాలనే తపన, మరో వైపు ఆడపిల్లలకు చదువులు వద్దనే ఆరోపణలకు ఎక్కడా కూడా కుంగిపోలేదు. తల్లిదండ్రుల కలను సాకారం చేయాలనే సంకల్పం దాని కోసం మూడేళ్లు నిర్విరామంగా కష్టపడి ఒకటి…

నాలుగు సీట్లను ప్రకటించేసిన పవన్ !

ఇటీవ‌లే జ‌న‌సేన‌లోకి చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్(భీమునిపట్నం), పంచకర్ల రమేష్ బాబు(పెందుర్తి), సుందరపు సతీష్(గాజువాక), ల‌తో పాటు ఎలమంచిలి సీటు సుందరపు విజయకుమార్‌ల‌కు అసెంబ్లీ సీట్లను ప్ర‌క‌టించిన ప‌వ‌న్

నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Trinethram News : రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే పేర్లు ప్రకటన.. తెలంగాణ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం.. రాజస్థాన్ నుంచి…

అసెంబ్లీలో అబద్ధాలు చెప్పలేక గవర్నర్ నాలుగు గ్లాసుల నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది: గోరంట్ల

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం వైసీపీ ప్రభుత్వం గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించిందన్న గోరంట్ల ఏ వాగ్దానం చూసినా మోసమేనన్న గోరంట్ల అంకెల గారడీ తప్ప మరేమీ లేదని విమర్శలు శివ శంకర్. చలువాది ఏపీ…

TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా స్పందించారు.. ”ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే.…

Other Story

You cannot copy content of this page