Shri Ammavari Sakambari Devi : ఇంద్రకీలాద్రి పై శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు ప్రారంభం

Shri Ammavari Shakambari Devi Utsavmulu starts on Indrakiladri Trinethram News తేదీ.19-07-2024:శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ:ఇంద్రకీలాద్రి పై శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు ప్రారంభం..ఈరోజు శాకంబరీ దేవి ఉత్సవములు మొదటి రోజు సందర్భంగా ఆకుకూరలు మరియు…

దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Trinethram News : టిఎస్ హైకోర్టు…. వైఎస్ వివేకా హత్య కేసు లో నిందితుడుగా ఉన్న దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు.. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న…

ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపిన దంపతులు కందగట్ల అనిల్, దేవి

Trinethram News : మహబూబాబాద్ జిల్లా : గార్ల మండలం మద్దివంచ అంకన్నగూడెం గ్రామంలో విషాదం. ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపిన దంపతులు కందగట్ల అనిల్, దేవి. భార్య భర్తల మధ్య గోడవలే అభంశుభం తెలియని చిన్నారులు చావుకు కారణం.…

జగదాంబ దేవి అమ్మవారి జాతర సందర్భంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధి లో న్యూ శివాలయం నగర్ లో అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి. ఈ కార్యక్రమంలో దుర్గదాస్ మహారాజ్, నాగరాజ్,గోపాల్…

దేశంలోని 18 శక్తిపీఠాలలో శ్రీ జోగులాంబ దేవి ఐదవ శక్తి పీఠం.

జోగులాంబ ఆలయం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం మరియు దేశంలోని 18 శక్తిపీఠాలలో శ్రీ జోగులాంబ దేవి ఐదవ శక్తి పీఠం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ జోగులాంబ రైల్వే స్టేషన్ ను అమృత్‌స్టేషన్ కింద అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేశారు..

You cannot copy content of this page