సెల్ఫీ తీసుకుంటూ నీళ్లలో జారీ పడిన కూతురు కూతురును కాపాడడానికి దూకి తండ్రి మృతి

The father died after jumping to save his daughter who fell into the water while taking a selfie కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్(47) నిన్న…

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ స్టేషన్ రైటర్

Trinethram News : మెదక్ జిల్లా: మార్చి 19మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌ రైటర్ లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డాడు. ఓ కానిస్టేబుల్ మెదక్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సురేందర్…

రూ. 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్

మేడ్చల్ మల్కాజ్గిరి : లంచం తీసుకుంటూ శామీర్పేట తహసీల్దార్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంతో…

లంచం తీసుకుంటూ ఏసీబీ కీ పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్

Trinethram News : ఖమ్మం జిల్లా: జనవరి 29తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు రూ.50వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కుటుంబ ఆస్తుల వివాదంలో…

లంచం తీసుకుంటూ ఏసిబీకి చిక్కిన ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్

లంచం తీసుకుంటూ ఏసిబీకి చిక్కిన ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ Trinethram News : యాదాద్రి భువనగిరి జిల్లా ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి. 5000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసిబీ అధికారులకు చిక్కాడు.. అదుపులోకి తీసుకుని విచారించి 29000 రూపాయల…

Other Story

You cannot copy content of this page