లంచం తీసుకుంటూ ఏసిబీకి చిక్కిన ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్

TRINETHRAM NEWS

లంచం తీసుకుంటూ ఏసిబీకి చిక్కిన ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్

Trinethram News : యాదాద్రి భువనగిరి జిల్లా ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి. 5000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసిబీ అధికారులకు చిక్కాడు.. అదుపులోకి తీసుకుని విచారించి 29000 రూపాయల స్వాధీనం చేసుకున్నారు.

You cannot copy content of this page

Scroll to Top