దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది.. కరోనా బారినపడి తాజాగా ముగ్గురు ప్రాణాలు…

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి.. ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసులు 4,309కు చేరుకున్నట్లు తెలిపింది. గత 227…

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి.. ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసులు 4,309కు చేరుకున్నట్లు తెలిపింది. గత 227…

25 లక్షల వరకూ ‘ఆరోగ్యశ్రీ’.. ఇకపై కొత్తగా క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డులు.!

25 లక్షల వరకూ ‘ఆరోగ్యశ్రీ’.. ఇకపై కొత్తగా క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డులు.! ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప‌థ‌కం ప‌రిధిని విస్తరిస్తూ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల నిర్ఱయం తీసుకున్నారు. ఇక‌పై 25 లక్షల వ‌ర‌కూ ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా…

దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కి చేరింది. కేరళలో అత్యధికంగా 3,128 కేసులు నమోదు కాగా కర్ణాటకలో మొత్తం 344 యాక్టివ్…

నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇస్రో కొత్తగా కీలక ప్రయోగం

నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇస్రో కొత్తగా కీలక ప్రయోగం న్యూ ఇయర్ రోజున ఇస్రో కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. PSLV వాహన నౌక ద్వారా మన దేశానికి చెందిన ఎక్స్ పోశాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనుంది. ఈ ప్రయోగాన్ని సతీష్…

24 గంటల్లో కొత్తగా 614 కరోనా కేసులు నమోదు

24 గంటల్లో కొత్తగా 614 కరోనా కేసులు నమోదు కొవిడ్‌తో ముగ్గురు మృతి దిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 614 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజువారీ కేసులు…

కొత్తగా 142 కరోనా కేసులు.. కర్ణాటకలో ఒకరు మృతి

Coronavirus | కొత్తగా 142 కరోనా కేసులు.. కర్ణాటకలో ఒకరు మృతి న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి…

You cannot copy content of this page