ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం

Trinethram News : Delhi కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ తెలిపారు. కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం…

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు ఆందోళన బాటపట్టారు

సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రం వద్ద నిరసన చేపట్టారు. రూ.1200 కోట్ల పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పనులు చేపడితే బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు…

గుండిమెడ క్వారీలో ఇసుక అక్రమ తవ్వకాలపై టీడీపీ-జనసేన నాయకుల ఆందోళన

Trinethram News : తాడేపల్లి క్వారీ ఆపకపోతే ఇక్కడే ధర్నా, లారీలను అడ్డుకుంటాం, లేదంటే అధికారుల కార్యాలయాలు ముట్టడి, అప్పటికి పరిష్కారం కాకపోతే సిఎం నివాసం ముట్టడికి సిద్దం టీడీపీ జనసేన నేతలు అక్రమ తవ్వకాలను పరిశీలించిన టీడీపీ-జనసేన నాయకులు క్వారీలో…

చంద్ర‌బాబు నివాసానికి వైసీపీ నేత‌ల క్యూ.. జగన్ శిబిరంలో ఆందోళన

(శ్రీకాంత్ కోండ్రు,బాపట్ల) ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య‌నేత‌లు వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నియంతృత్వ పోక‌డ‌లకు, ప్ర‌జావ్య‌తిరేక‌ విధానాలకు విసిగి…

రైతుల ఆందోళన పిలుపుతో దిల్లీలో హైఅలర్ట్‌!

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హరియాణా, దిల్లీ(Delhi)లో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ నెల 13న దాదాపు 200 రైతు సంఘాలు ‘దిల్లీ చలో’ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప…

లడఖ్‌లో వేలాదిమంది ఆందోళన.. కారణమిదే!

Trinethram News : Ladakh కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో వేలాది మంది భారతీయులు(indians) రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఫిబ్రవరి 3 నుంచి ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. రక్తం గడ్డకట్టేంత చలి ఉన్నప్పటికీ.. దానిని ఏమాత్రం లెక్క చేయకుండా నిరసనలు…

ఏపీ సచివాలయంలో హౌజ్‌కీపింగ్ ఉద్యోగుల ఆందోళన

Trinethram News : అమరావతి : మొన్నటి వరకు మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీల ఆందోళనలతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా… తాజాగా హౌజ్ కీపింగ్ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు.. ”మాపై మీ కక్ష” అంటూ సచివాలయంలో జగన్ సర్కార్‌పై హౌజ్…

జోడోయాత్రలో ఉద్రిక్తతలు.. రాహుల్‌ భద్రతపై కాంగ్రెస్‌ ఆందోళన

జోడోయాత్రలో ఉద్రిక్తతలు.. రాహుల్‌ భద్రతపై కాంగ్రెస్‌ ఆందోళన Trinethram News : దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో అస్సాంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ యాత్ర(Bharat Jodo Nyay Yatra)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే..…

పేదరికం పోవాలంటే మరో 200 ఏండ్లు : ఆందోళన రేకెత్తిస్తోన్న ఆక్స్‌ఫాం నివేదిక

Trinethram News : ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పేదరికం సమస్య అంతమొందాలంటే కనీసం మరో 200 ఏండ్లకు పైగా సమయం అవసరమని ఆక్స్‌ఫాం నివేదిక వెల్లడించింది.ప్రపంచంలో ఐదుగురు అత్యంత కుబేరుల సంపద 2020 నుంచి రెట్టింపు కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 కోట్ల…

చంద్రబాబు పర్యటనలో భద్రతా లోపాలు.. తెదేపా నేతల ఆందోళన

చంద్రబాబు పర్యటనలో భద్రతా లోపాలు.. తెదేపా నేతల ఆందోళన Trinethram News : విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా విజయవాడ కనకదుర్గ వారధిపై భద్రతాలోపాలు కనిపించాయి. అధికారులు వారధిపై లారీ అడ్డంపెట్టి విద్యుత్‌ లైట్ మరమ్మతులు…

You cannot copy content of this page