శ్రీ సాయిబాబా 28 వ ప్రతిష్టా వార్షికోత్సవం

Trinethram News : స్థానిక బాపట్ల క్రొత్త బస్ స్టేషన్ వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవాలయంలో బాబా వారి విగ్రహ ప్రతిష్ట జరిపి28 సంవత్సరం లు అయినందున గురువారం నుండి సోమవారం వరకు బిక్షాటన కార్యక్రమం జరుగునని…

191 ఎన్టీఆర్ నగర్ లో పల్లకి సేవతో శోభాయాత్రలో పాల్గొన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు

నూతనంగా నిర్మానించిన రామ మందిరంలో బాల రాముడు విగ్ర ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకుని ఈరోజు 191 ఎన్టీఆర్ నగర్ లో పల్లకి సేవతో శోభాయాత్రలో పాల్గొన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ…

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్‌కు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌…

జనవరి 15 నుంచి టీటీడీ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం

జనవరి 15 నుంచి టీటీడీ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం Trinethram News : తిరుమల, పవిత్రమైన ధనుర్మాసం రేపటితో ముగియనుండడంతో ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది.…

Other Story

You cannot copy content of this page