వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం మండలం నుండి అధికార వై.సి.పి పార్టీని వీడి టీడీపీ లోకి భారీగా

చేరికలు.వీరందరినీ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ.వీ ఆంజనేయులు గారు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కెన మల్లికార్జున రావు గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

కేజ్రీవాల్‌ అరెస్టు.. ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు: కేసీఆర్

“ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు.. ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని ఇటీవ‌ల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్…

ఉమెన్ పవర్!! విజయనగరాన్ని శాసిస్తున్న మహిళా రాణులు!

విజయనగరం జిల్లా: మార్చి09ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మహిళామణులు పాలిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు పూసపాటి గజపతిరాజులు విజయ నగరం ప్రాంతాన్ని పరి పాలించారు. నాడు గజపతిరాజుల పాలన అందరి మన్ననలు పొందారు. అయితే ప్రస్తుతం రాజరిక వ్యవస్థ…

బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి

అనంతపురం : బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరగాలంటే పోలీసుల పాత్ర కీలకం. అందుకే ఎన్నికలకు ముందు ఒకే జిల్లాలో చాలాకాలం పనిచేసిన వారిని ఇతర జిల్లాలకు…

CM Revanth Reddy Tweet on Congress One Month Ruling

Trinethram News : 7th Jan 2024 “CM Revanth Reddy Tweet on Congress One Month Ruling : ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన తన నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.…

You cannot copy content of this page