డబల్ ఎంట్రీలు తొలగించకపోతే బూత్ స్థాయి అధికారులపై కఠిన చర్యలు తప్పవు

ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు, డబల్ ఎంట్రీలు తొలగించకపోతే బూత్ స్థాయి అధికారులపై కఠిన చర్యలు తప్పవు… ఇప్పటికే 50 మంది బిఎల్ఓ లకు షోకాస్ నోటీసులు ఇచ్చాం.. ఒక పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు మించకుండా చర్యలు తీసుకోవాలి……

కలెక్టర్ రంజిత్ బాషా తెలుగు భాష ఉపాధ్యాయుడయ్యారు.

Trinethram News : బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలుగు భాష ఉపాధ్యాయుడయ్యారు. వాడరేవులోని ఒక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదిలో కొద్దిసేపు తెలుగు పాఠం చెప్పారు. మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని…

You cannot copy content of this page