నేడు లేదా రేపు టీడీపీ 3వ జాబిత విడుదల

Trinethram News : టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు లేదా రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 16 అసెంబ్లీ, 17ఎంపీ సీట్ల పై ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటివరకు 128 అసెంబ్లీ…

నేడు టీడీపీ 3వ జాబితా?

Trinethram News : టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 10 ఎంపీ సీట్లతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలపైనా ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. మైలవరం, ఎచ్చర్ల అసెంబ్లీ…

టీడీపీ ప్రకటించబోయే పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు వీళ్లే?

టీడీపీ – జన సేన – బీజేపీ పార్టీల పొత్తులో భాగంగా టీడీపీ -17, జన సేన – 2, బీజేపీకి 6 పార్లమెంటు స్థానాలుకు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు టీడీపీ తన 17 పార్లమెంట్ స్థానాలకు గానూ…

నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం పై పాట ఆవిష్కరణ

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలికార్యక్రమం పై పార్టీ నాయకులుదారపనేని నరేంద్ర, పెద్ది వంశీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘‘భువనమ్మ వచ్చింది-భరోసా ఇచ్చింది’’ అనే పాటను పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు ఆవిష్కరించారు.…

బొప్పూడి : “ప్రజాగళం” సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం :

Trinethram News : మోదీ మనకు అడంగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు – మోదీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం – గెలవబోయేది ఎన్డీఏ కూటమి – కూటమికి ప్రధాని మోదీ అండ ఉంది – మోదీ నాయకత్వానికి…

బొప్పూడి : “ప్రజాగళం” సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం :

Trinethram News : నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం – నిన్ననే దేశంలో ఎన్నికల శంఖారావం మోగింది – ఎన్నికల శంఖారావం మోగాక నా తొలి సభ ఇదే – జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీఏకు 400 కు…

ప‌దేళ్ల త‌ర్వాత ఒకే వేదిక‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ప‌వ‌న్

ఏపీలో గెలుపు ఎన్డీయేదే.. కూటమికి మోడీ అండ ఉంది.. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలి.. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటే.. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా.. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ..…

టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రం

బీజేపీ పట్టణ అధ్యక్షులుగా రాజీనామా చేసిన నాగేంద్రం రేపు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో నారా లోకేష్ సమక్షంలో టీడిపిలో చేరనున్నారు మంగళగిరి నుంచి అనుచరులతో భారిగా ర్యాలీగా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న నాగేంద్రం బీజేపీలో పలు పదవులు సమర్థవంతంగా…

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ: చంద్రబాబు

Trinethram News : అమరావతి: సమర్థ ఛైర్మన్‌ లేకపోతే ఏపీపీఎస్సీ బోర్డు అంతా సర్వనాశనమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై ఆయన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.. ”ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ. ప్రజలకు సేవలందించాలని కొంత మంది గ్రూప్‌…

You cannot copy content of this page