ప‌దేళ్ల త‌ర్వాత ఒకే వేదిక‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ప‌వ‌న్

TRINETHRAM NEWS

ఏపీలో గెలుపు ఎన్డీయేదే..

కూటమికి మోడీ అండ ఉంది..

మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలి..

మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటే..

ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా..

ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ..

మోడీ అంటే భవిష్యత్, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం..

ఎన్నో పథకాలతో ప్రధాని మోడీ సంక్షేమం అందించారు..

మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటివి చేస్తున్నారు..

సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే లక్ష్యంతో మోడీ పని చేస్తున్నారు..

ప్రపంచంలో భారత్‌ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చారు. -చంద్రబాబు

You cannot copy content of this page

Scroll to Top