వైసీపీలో చేరిన పోతిన మహేష్

Trinethram News : విజయవాడ పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బుధవారం సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పోతిన మహేష్…

టిడిపికి బిగ్ షాక్…. వైసీపీలో కీ మాగంటి బాబు?

ఇడుపులపాయలో బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాగంటి బాబు వైసీపీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం.. లేక నేడు రేపో తాడేపల్లి నివాసానికి వెళ్లి జాయిన్ అవుతారని సమాచారం.ఇప్పటికే ఎవరికీ అందుబాటులోకి రాని మాగంటి .. దెందులూరు, లేకుంటే…

నేడు వైసీపీలో చేరనున్న

కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న సతీష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్సీగా,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన సతీష్ రెడ్డి. మధ్యాహ్నం 3గంటలకు క్యాంపు కార్యాలయంలో…

వైసీపీలో మారో వికెట్ డౌన్?.. చంద్రబాబును కలవనున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరణ టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న ఎంపీ శివ శంకర్. చలువాది ఏపీలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు వ్యవహారం…

వైసీపీలో మరో వికెట్ డౌన్

వైసీపీలో మరో వికెట్ డౌన్.. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గాంధీ! వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగి పోయానన్న ఆర్. గాంధీ దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి గుర్తింపు ఇవ్వడం లేదని మండిపాటు పెద్దరెడ్డికి…

వైసీపీలో ఐదో లిస్టుపై కొనసాగుతున్న కసరత్తు

వైసీపీలో ఐదో లిస్టుపై కొనసాగుతున్న కసరత్తు.. జాబితాలో 15 మంది పేర్లు ఉండే అవకాశం ఇప్పటికే మార్చిన చోట మళ్లీ మార్పులు ఉండే చాన్స్‌.. ఇప్పటికే 58 అసెంబ్లీ, 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించిన అధిష్ఠానం వైసీపీ 5వ…

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక ….. ఈ రోజు(23-01-2024) తాడిపత్రి రూరల్ మండలం తలారి చెరువుచెందిన గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కుటుంబాలతో పాటు మరో మూడు కుటుంబాలు టిడిపి పార్టీని వీడి యువ నాయకులు శ్రీ…

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక ….. ఈ రోజు(23-01-2024) తాడిపత్రి రూరల్ మండలం తలారి చెరువుచెందిన గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కుటుంబాలతో పాటు మరో మూడు కుటుంబాలు టిడిపి పార్టీని వీడి యువ నాయకులు శ్రీ…

వైసీపీలో ముగిసిన ముసలం!

వైసీపీలో ముగిసిన ముసలం! వైసీపీలో విజయవాడ సెంట్రల్ సీట్ పై మొదలైన వివాదం ముగిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ అంశంపై మెత్తబడ్డారు. ఇన్చార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ కు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు. అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయడంతో…

విజయవాడ సెంట్రల్ వైసీపీలో రగడ : విజయవాడ

విజయవాడ సెంట్రల్ వైసీపీలో రగడ..! విజయవాడ విజయవాడ సెంట్రల్ వైసీపీలో సీటు కోసం రగడ కొనసాగుతూనే ఉంది. కొత్త ఇంచార్జి వెల్లంపల్లికి మల్లాది విష్ణు సహకరించనట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ లో మల్లాది విష్ణు వర్సెస్ వెల్లంపల్లి శ్రీనివాస్ గా రాజకీయం…

You cannot copy content of this page