ఫోన్ ట్యాపింగ్ లో ఆ ఐదుగురు నేతలే కీలకం ?

Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలుచోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఓపార్టీ సుప్రీమ్, ఓ MP, ఓ MLC, ఇద్దరు మాజీమంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులుఆధారాలు సేకరించారు. వీరంతా అక్రమాలకుపాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలుసేకరిస్తున్నారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలోఈ…

బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు

Trinethram News : Mar 17, 2024, బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలుతెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్…

పారాచూట్ ఫెయిల్.. ఐదుగురు మృతి

Trinethram News : గాజాలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. షాతి శరణార్ధి శిబిరానికి సమీపంలో ప్రజలకు ఆహారం అందించేందుకు అమెరికా పంపించిన పారాచూట్‌లు ప్రమాదానికి గురయ్యాయి. ఎయిర్‌డ్రాప్ తెరవడంలో సమస్య ఏర్పడి, పారాచూట్‌లు ఒక్కసారిగా కూలిపోయాయి. ఆహారం ప్యాకెట్లు ఆకాశం…

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మణం

అతివేగం, నిద్రమత్తు ఐదు ప్రాణాలను చిదిమేసింది. మృతుల్లో ఓ చిన్నారి ఉండడం మరో విషాదం. బళ్లారి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ కారు.. ఈ తెల్లవారుజామున అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మరణించగా..మరో చిన్నారి…

పాఠశాలలకు వెళుతున్న ఐదుగురు విద్యార్థులను వెనకనుంచి ఢీకొన్న కారు

తూ. గో. జిల్లా.. కొవ్వూరు మండలం మద్దూరు బ్యారేజ్ పై పాఠశాలలకు వెళుతున్న ఐదుగురు విద్యార్థులను వెనకనుంచి ఢీకొన్న కారు ఐదుగురు విద్యార్థులు గాయాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరిలింపు ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ…

తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ బదిలీ

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్‌ కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌, ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాజర్నిషా, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్‌, హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌గా…

భద్రాద్రి జిల్లాలో న్యూడెమోక్రసీ ఐదుగురు మావోయిస్టుల అరెస్టు

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన ఐదుగురు సాయుధులైన మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. పూసపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం వీరంతా సమావేశమయ్యారనే సమాచారంతో పోలీసులు సోదా చేశారు. ఆ సమయంలో సాయుధులైన కొందరు పారిపోతుండగా…

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను మరోసారి రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. ఒడిశా నుంచి ఆయన పేరును ఖరారు చేసింది. ఇక మధ్యప్రదేశ్ నుంచి ఎల్ మురుగన్, ఉమేశ్ నాథ్ మహరాజ్, మయ నారోల్య, బన్సీలాల్ గర్జర్‌‌లకు అవకాశం కల్పించింది…

ఐదుగురు మనుమరాళ్లతో చిరంజీవి ఫొటో

ఐదుగురు మనుమరాళ్లతో చిరంజీవి ఫొటో పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన చిరంజీవి తన ఐదుగురు మనుమరాళ్లతో దిగిన ఫొటోను కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా ఇందులో క్లింకార ముఖం కనపడకుండా బర్ల్ చేశారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసుల మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసుల మృతి..! టెక్సాస్‌: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌ హైవేలో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది..…

You cannot copy content of this page