CM Chandrababu Naidu : రేపు గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న ఎపి సిఎం చంద్రబాబు నాయడు.

AP CM Chandrababu Naidu will go to Gujarat capital Gandhinagar tomorrow Trinethram News : గాంధీనగర్ లో రేపటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొననున్న ఎపి సిఎం రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్…

వరంగల్ ఎంపి స్థానంపై కేసిఆర్ సమీక్ష సమావేశం

వరంగల్ బిఆర్ఎస్ అభ్యర్థిగా రమేశ్ ను ప్రతిపాదించిన నేతలు.. పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని మాజీ సిఎం కేసిఆర్ కు తెలిపిన రమేశ్.. రమేశ్ నో చెప్పడంతో ఖాళిగా ఉన్న వరంగల్ బిఆర్ఎస్ స్థానం.. అసలు రమేశ్ మనసులో ఏముందోనని నేతల…

ఎంపి గల్లా జయదేవ్ మీడియా సమావేశంలో ఎంపీగా నా వంతు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను

పార్లమెంటులో రాష్ట్ర సమస్యలను లేవనెత్తు తున్నాను, పోరాటం చేస్తున్నాను. మా తాత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను, మా తాతకు 55 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది, మా అమ్మ కూడా ప్రజాసేవ కోసం అమెరికా నుంచి తిరిగి వచ్చింది, మా అమ్మ…

ఎంపి గా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ కి చేసింది శూన్యం – బీ ఆర్ యస్ యూత్ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్

ఎంపి గా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ కి చేసింది శూన్యం – బీ ఆర్ యస్ యూత్ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్ ఈరోజు కరీంనగర్ లోని బీఆర్ యస్ యూత్ కార్యాలయంలో జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో పాత్రికేయుల…

‘ఆ డబ్బు అంతా నాది కాదు’ : ఎంపి ధీరజ్‌

‘ఆ డబ్బు అంతా నాది కాదు’ : ఎంపి ధీరజ్‌ న్యూఢిల్లీ : ఒడిశాకు చెందిన డిస్టలరీ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖా అధికారులు గత బుధవారం దాడులు చేశారు. ఈ కంపెనీని కాంగ్రెస్‌ ఎంపి ధీరజ్‌ సాహు కుటుంబం నిర్వహిస్తోంది.…

ఎపి ప్రజలు మార్పుకు సిద్దంగా ఉన్నారు – చంద్రబాబు నాయుడు

సమానత్వం కోసం నాడే పాటుపడిన వారు శ్రీ రామానుజులు ఎపి ప్రజలు మార్పుకు సిద్దంగా ఉన్నారు:- చంద్రబాబు నాయుడు శ్రీపెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు శ్రీపెంరబదూర్ :- తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు…

You cannot copy content of this page