ఎన్నిక‌ల బ‌రిలోకి నారా బ్ర‌హ్మ‌ణి?

ఏపీలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈసారి టీడీపీ యువనేతలకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది. సీనియర్లను పక్కన పెట్టి వారి స్థానాల్లో కొత్తవారికి అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నారా బ్రాహ్మణికి పార్లమెంట్…

రైతులకు ఏడాదికి రూ. 20 వేలు

పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం చంద్రబాబు పలు ఎన్నికల హామీలు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1,500 ఇస్తామన్న చంద్రబాబు తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ. 15 వేలు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 3…

ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత

అమరావతి అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన. జాబ్ క్యాలండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు. బారికేడ్స్ పెట్టి అడ్డుకున్న పోలీసులు. పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం.…

ముగిసిన బీఏసీ సమావేశం

అమరావతి : నాలుగు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం.. ఈ నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండి(7న) బడ్జెట్ బీఏసీని బాయ్‌కాట్‌ చేసిన టీడీపీ.

దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్

అమరావతి: ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నాం.. జగన్‌ సక్సెస్‌ఫుల్‌ సీఎం, చంద్రబాబు ఫెయిల్యూర్‌ సీఎం.. ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తుంది.. టీడీపీ, జనసేన ఇంకా సీట్ల కోసం…

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లలో టీడీపీ అభ్యర్థులు ఖరారు

నెల్లూరు టౌన్-పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు-ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వెంకటగిరి కురుగుండ్ల రామకృష్ణ, గూడూరు-పాశం సునీల్ కుమార్ – కావలి టీడీపీ ఇన్‍ఛార్జ్ గా కావ్య కృష్ణారెడ్డి నియామకం – …(గతంలో ప్రజారాజ్యం నుంచి…

ముగిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ

3 గంటల పాటు సాగిన మంతనాలుసీట్ల సర్దూబాటుపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు35 ఎమ్మెల్యే సీట్లు కావాలన్న పవన్28 వరకు ఇస్తామన్న చంద్రబాబు35 ఫైనల్ చేయాలన్న పవన్ కల్యాణ్3 ఎంపీలు ఇచ్చేందుకు టీడీపీ నిర్ణయంఎంపీల విషయంలో సరే అన్న పవన్ కల్యాణ్ఉమ్మడి మేనిఫెస్టో,…

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ

Trinethram News : అమరావతి: సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన..జనసేనకు 25 స్థానాలు ఇస్తామంటున్న టీడీపీ.. ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబడుతున్న పవన్.. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్.. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సీటు కావాలని…

నేడు టీడీఎల్పీ సమావేశం

చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న సమావేశం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై నేడు టీడీపీ ఛార్జిషీట్.. ‘ప్రజాకోర్టు’ పేరుతో నేడు ఛార్జిషీట్ విడుదల చేయనున్న టీడీపీ.. నవరత్నాలు..నవమోసాలు అయ్యాయంటూ టీడీపీ ఛార్జిషీట్..

రేపు అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

రేపు అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీఎల్పీ సమావేశం ప్రజాసమస్యలపై అసెంబ్లీలో పోరాడాలని టీడీపీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం

You cannot copy content of this page