చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న సమావేశం.
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై నేడు టీడీపీ ఛార్జిషీట్..
‘ప్రజాకోర్టు’ పేరుతో నేడు ఛార్జిషీట్ విడుదల చేయనున్న టీడీపీ..
నవరత్నాలు..నవమోసాలు అయ్యాయంటూ టీడీపీ ఛార్జిషీట్..


