అంబులెన్స్‌కు దారిచ్చి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆళ్లగడ్డలో ప్రారంభమైంది. ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు సీఎం జగన్. అక్కడి ప్రజలతో ఇంటరాక్షన్‌కు సిద్ధమయ్యారు. సంక్షేమ పథకాలపై.. ప్రజల నుంచి ఫీడ్…

నేడు కర్నూలులో సీఎం జగన్ బస్సు యాత్ర

ఆళ్లగడ్డలో ముఖ్యనేతలు, మేధావులతో మాట్లాడనున్న జగన్.. ఉదయం. 10 గంటలకు బస్సుయాత్ర ప్రారంభం.. ఎర్రగుంట్లలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి.. రైతు నగరం వద్ద మధ్యాహ్న భోజనం.. సాయంత్రం 4 గంటలకు నంద్యాల డిగ్రీ కాలేజీలో మేమంతా సిద్ధం బహిరంగ సభ..

నేడు ఈసీ ముందుకు ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు

ఏపీ : నేడు ఈసీ ముందుకు ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు.. ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్లలో హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్న మూడు జిల్లాల ఎస్పీలు

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : నంద్యాల జిల్లా మార్చి06నంద్యాల జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది.…

రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలి: చంద్రబాబు

Chandrababu: రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలి: చంద్రబాబు ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ప్రజల ఉత్సాహం చూస్తోంటే.. వైకాపా పతనం ఖాయమనిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతోందన్నారు.. మంగళవారం ఆళ్లగడ్డలో నిర్వహించిన ‘రా..…

You cannot copy content of this page